Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85977

చూసి తరించాల్సిన ఉజ్జయిని కుంభమేళా

$
0
0

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వద్ద క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్న సింహస్త కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రారంభమైన ఈ కుంభమేళా ఈ నెల 21 వరకు జరగనుంది.

మే 15వ తేదీకే దాదాపు 5.5 కోట్ల మంది భక్తులు క్షిప్రా నదిలో సింహస్త స్నానం ఆచరించినట్టు ఇంఛార్జ్ మినిష్టర్ భూపేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు.

నెల మొత్తం కలిపి దాదాపు 5 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేశాం. కానీ అనుకున్నదానికన్నా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు కనుక మేళా ముగిసేలోపు ఆ సంఖ్య 7 కోట్లకి చేరుకుంటందని అంచనా వేస్తున్నాం అని సింగ్ అభిప్రాయపడ్డారు.

హిందువులు పవిత్రంగా భావించే ఈ ఘట్టం కోసం కేంద్రం అందించే ఆర్థిక సహాయంతో కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు వెచ్చించి భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85977

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>