చూసి తరించాల్సిన ఉజ్జయిని కుంభమేళా
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వద్ద క్షిప్రా నది ఒడ్డున జరుగుతున్న సింహస్త కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రారంభమైన ఈ కుంభమేళా ఈ నెల 21 వరకు...
View Articleహాకీ: చాంపియన్స్ ట్రోఫీ కెప్టెన్గా శ్రీజేశ్
చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనే భారతజట్టు కెప్టెన్ గా స్టార్ గోల్ కీపర్ పి.ఆర్.శ్రీజేశ్ ఎంపికయ్యాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరగనున్న ఈ ట్రోఫీలో మొత్తం 18మందితో కూడిన భారత...
View Articleఏపీలో భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే...
View Articleగవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మంగళవారం సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై ఈ సందర్భంగా గవర్నర్ తో చర్చించారు, దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి...
View Articleజైషే మహమ్మద్ చీఫ్కు రెడ్ కార్నర్ నోటీస్
ఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్కు ఇంటర్ పోల్ ..రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడిలో జైషే మహమ్మద్ సంస్థ పాత్ర ఉందని ఆధారాలతో సహా ఎన్ఐఏ...
View Articleమా జట్టు చెత్త బౌలింగ్ ఆపితే అప్పులు తీర్చేస్తా
బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయిలు రుణాలుగా పొంది వాటిని తీర్చకుండా దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా, స్వదేశానికి తిరిగి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఒక షరతు పెట్టాడు. బెంగలూరు రాయల్ చాలెంజర్స్...
View Article2 రోజుల్లోగా సమాధానం ఇవ్వండి-హరీష్
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు టి. మంత్రి హరీష్ రావు మరోసారి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో నిర్మిస్తున్న ఆర్టీఎస్ ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. దీంతో పాటు తెలంగాణలో నిర్మిస్తున్న...
View Articleత్వరలో సల్లూ పెళ్లీ?!
యాభై ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా బాలీవుడ్లో మిస్టర్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పిలిపించుకుంటున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. రొమేనియన్ జాతీయురాలైన...
View Articleమానవ తప్పిదాల వల్లే కరవు అధికమైంది
ఢిల్లీ: ఏపీని కరవు రహితంగా మార్చడమే తమ ప్రభత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. కరవు సమస్యపై ప్రధానితో భేటీ అనంతరం ఏపీ సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే...
View Articleనవ్యాంధ్ర రాజధానిలో మరిన్ని పుష్కరనగర్లు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కూడా కృష్ణా పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఎప్పుడో రూపొందించగా దాన్ని అమలుచేసే పనిలో ప్రజా...
View Articleవైసీపీ అధినేత జగన్ దీక్ష విరమణ
తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను జగన్ బుధవారం విరమించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని.. ఆ ప్రాజెక్టులతో ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ...
View Articleడీఎస్సీని రద్దు చేస్తూ టి.సర్కార్ జీవో జారీ
తెలంగాణలో ఇక నుంచి డీఎస్సీ పరీక్ష ఉండదు.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ ) ద్వారనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని టి.సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో బుధవారం...
View Articleకరవు నేలపై రైతన్న దాతృత్వం
కరవుతో అల్లాడిపోతూ గొంతు తడుపుకునేందుకు చుక్క నీరు లభించక అల్లాడిపోతున్న ప్రజలకు ఆ రైతు ఆపద్బాంధవుడిలా మారాడు. తనకు ఉపయోగపడే నీటిని కరవు గ్రామాల రైతులకు దానమిచ్చి అందరి మెప్పు పొందుతున్నాడు....
View Article99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ (జోక్ కాదు నిజమేనట)
251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ ఫ్రీడమ్ మొబైల్ కలకలం రేపిన సంగతి మర్చిపోకముందే స్మార్ట్ ఫోన్ ను 99 రూపాయలకే ఇస్తామంటూ మరో సంస్థ ముందుకు వచ్చింది. నమోటెల్ డాట్కామ్ సంస్థ 99 రూపాయలకే...
View Articleఏపీలో భారీ వర్షాలు, స్తంభించిన జనజీవనం
బంగాళఖాతంలో ఏర్పడిన వాయిగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురస్తున్న వర్షాలతో...
View Articleయాపిల్ సీఈవోకు షారూఖ్ విందు
యాపిల్ సీఈవో నాలుగు రోజుల భారతదేశ పర్యటనలో అంతా ఆయనను కలవాలనుకుంటుంటే ఆయన మాత్రం ఒకరిని కలవాలని అనుకుంటున్నారు. అతనెవరో కాదు, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ సీఈవోగా టిమ్...
View Articleఏపీకి తుపాను గండం - వాతావరణశాఖ
ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరుకు 170 కి.మీ అగ్నేయంగా కేంద్రీకృతమై తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం...
View Articleపృథ్వి-2 ప్రయోగం విజయవంతం
అణ్వస్త్ర సామర్థ్యంగల పృథ్వి-2 క్షిపణిని భారత్ డీఆర్డీఓ అధికారులు బుధవారం నాడు విజయవంతంగా ప్రయోగించారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది 350 కిలోమీటర్ల దూరం వరకు అణ్వస్త్రాలను...
View Articleచంద్రబాబును దింపేయండి: రఘువీరా
జవసత్వాలుడికిపోయిన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనికిరారని మంగళవారం నాటి ఢిల్లీ పర్యటన తరువాత తెలిసిపోయిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక...
View Articleఆ వృద్ధ ఉస్తాద్ ఎవరూ?
ముంబయి వీధులపై ఆ రోజు ఒక వృద్ధ ఉస్తాద్ హార్మోనియం వాయిస్తూ తన తీయనైన స్వరంతో చక్కని పాటలు పాడుతున్న దృశ్యం కొద్దిసేపు అటుగా వెళ్తున్న ముంబయి వాసులను నిలబెట్టింది. ఆ సంగీతానికి ఆహా అని అనుకుంటూనే...
View Article