బహిరం సభ రద్దు...
సోనియాకు అస్వస్థత కారణంగా మంగళవారం నిర్వహించతలపెట్టిన బహిరంగ సభతో పాటు మిగిలిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ మీడియాకు తెలిపారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సోనియా... మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మోడీ బడాబాబులకు మాత్రమే మేలు చేశారని విమర్శించారు. మోడీ హాయంలో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు భారమయ్యాయని సొనియా ఆవేదన వ్యక్తం చేశారు.
Mobile AppDownload and get updated news