Mobile AppDownload and get updated news
శ్రీకాంత్ అనుకుని చితక్కొట్టేశారు
ప్రత్యేక హోదా కోసం పోరాటం
Mobile AppDownload and get updated news
వనస్థలిపురంలో గొలుసు దొంగతనాలు
Mobile AppDownload and get updated news
హ్యాపీ బర్త్ డే అమీర్ ఖాన్
అమీర్ ఖాన్... మార్చి 14, 1965న ముంబైలోని బాంద్రాలో జన్మించారు. అతని మామయ్యా నాసర్ హుస్సేన్ తీసిన యాదోస్ కి బారాత్ (1973) అనే సినిమాలో బాలనటుడిగా నటించి... తెరంగేట్రం ఇచ్చారు ఖాన్. ఓ రెండు సినిమాలలో ఆయన బాల నటుడిగా నటించారు. అనంతరం హీరోగా కేతన్ మెహతా తీసిన హోలీ సినిమాలో 1984లో నటించారు. కానీ ఆ సినిమా అతనికి ఎలాంటి గుర్తింపును తీసుకురాలేదు. 1988లో చేసిన కయామత్ సే కయామత్ తక్ సినిమా అమీర్ ఖాన్ కు బాలీవుడ్ హీరోగా గుర్తింపును తెచ్చింది. 1990 నుంచి అమీర్ సినిమాలు వరుస కట్టాయి. దిల్, దిల్ హై కే మాంతా నమీ, జో జీతా వహీ సికందర్, రంగీలా, అందాజ్ అప్నా అప్నా, రాజా హిందూస్తానీ... అమీర్ ఖాన్ నెంబర్ వన్ స్టార్ ను చేశాయి. రాజా హిందూస్తానీ అయితే అతడిని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిపెట్టింది.
2001లో విడుదలైన లగాన్ అమీర్ ఖాన్ సూపర్ స్టార్ గా మార్చింది. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చింది. 74వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రగా నామినేషన్ పొందింది. అమీర్ కు ఉత్తమ నటుడి ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. 2006లో చేసిన రంగ్ దే బసంతి కూడా బంపర్ హిట్ కొట్టింది. 2007లో తారేజమీన్ పర్ సినిమాను తీసి తొలిసారి దర్శకుడిగ మారారు అమీర్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను స్థాపించారు. 2008లో తీసిన 3 ఇడియట్స్ బాలీవుడ్లో 375 కోట్లు వసూలు చేసింది. ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది.
మొదటి భార్యా రీనా, పిల్లలు...
అమీర్ ఖాన్ మొదట నటి రీనా దత్తాను 1987లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. పదిహేనేళ్ల అనంతరం వారు విడాకులు తీసుకున్నారు. లగాన్ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావును ఆయన 2005లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావ్ అనేక మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే మత అసహనంపై వ్యాఖ్యలు చేసి అమీర్ తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదొడుకులు ఏర్పడినా తాను వెరవనని.... ఎల్లప్పుడూ తనకు గాంధీజీయే స్పూర్తి అని చెప్పారు అమీర్.
Mobile AppDownload and get updated news
రాష్ట్రం సుసంపన్నం అయ్యేలా బడ్జెట్
Mobile AppDownload and get updated news
అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఓకే
Mobile AppDownload and get updated news
'నేను-నా బాయ్ఫ్రెండ్స్'లో హెబ్బా పటేల్
దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా బెక్కెం వేణుగోపాల్ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలను బెక్కెం వేణుగోపాల్ చెబుతూ - "దాదాపు ఏడాదిగా ఈ కథ కోసం కసరత్తులు చేశాం. ఇది యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మంచి థ్రిల్లింగ్ మూవీ ఇది. ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని చెప్పారు.
Mobile AppDownload and get updated news
పౌరసత్వ వ్యాఖ్యలపై స్పందిస్తా -రాహుల్
Mobile AppDownload and get updated news
బాబా పాత్రలో విజయచందర్
Mobile AppDownload and get updated news
మధుప్రియ కథ సుఖాంతం
ఇదిలావుంటే, మరోసారి తమని కాదని భర్త శ్రీకాంత్ తోనే వెళ్లిపోయిన మధుప్రియపై ఆమె తల్లిదండ్రులు ఒకింత అసహనం వ్యక్తంచేస్తున్నారు. తనకి ఇబ్బంది వుందని వాపోతూ పుట్టింటికి వచ్చిన మధుప్రియ మరోసారి ఇలా చేసిందో అర్థం కావడం లేదని మధుప్రియ తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. ఏదేమైనా శ్రీకాంత్ నుంచి మధుప్రియకి ప్రాణహానీ వుందని.. ఆమె ఎక్కడున్నా క్షేమంగా వుంటే తమకి అంతే చాలని అన్నారాయన.
Mobile AppDownload and get updated news
ప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Mobile AppDownload and get updated news
చిరు సినిమాకి హీరోయిన్ ఫైనలైందా ?
Mobile AppDownload and get updated news
గొల్లపూడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..
Mobile AppDownload and get updated news
నేటి నుంచి ఒంటిపూట బడులు
Mobile AppDownload and get updated news
బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Mobile AppDownload and get updated news
ఆ ఇల్లు సందీప్ కొనుక్కున్నాడు
Mobile AppDownload and get updated news
వైమానిక ప్రదర్శనకు భారీ భద్రత
Mobile AppDownload and get updated news
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం
Mobile AppDownload and get updated news
సభాపతిపై అవిశ్వాస తీర్మానం
Mobile AppDownload and get updated news
ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది
Mobile AppDownload and get updated news