చైనా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం సోమవారం చంద్రబాబుతో భేటీ అయింది. వారంతా మొదట గేట్ వే హోటల్ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో సమావేశమయ్యారు. తరువాత చైనా మంత్రి చెంగ్ ఫెంజియాంగ్ తో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణం, పెట్టుబడులు... ఇలా వివిధ అంశాలపై చర్చించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mobile AppDownload and get updated news