ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు ముత్యాల రామదాసు, అభిషేక్, సుధీర్లపై ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. లోఫర్ సినిమా స్క్రీనింగ్తో నష్టపోయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ మెయిల్ చేసి వేధిస్తున్నారని పూరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పూరి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Mobile AppDownload and get updated news