ఏమయ్యా ఎమ్మెల్యే నీకిది తగునా?!
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారనేందుకు రోజుకు లెక్కలేనన్ని ఉదాహరణలు నమోదవుతున్నాయి. పట్టుమని గంట కూడా చేయని తన ప్రయాణానికి...
View Articleఅపార్ట్మెంట్లో గూండాలకేం పని?
అది బెంగలూరులో కాస్ట్లీ అపార్ట్ మెంట్. ఆ అపార్ట్మెంట్లోకి అకస్మాత్తుగా గూండాలు జొరపడ్డారు. వారి చేతుల్లో మారణాయుధాలు కూడా ఉన్నాయి. చొరపడీ చొరపడడంతోనే అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యుల గదిలోకి వెళ్లి...
View Articleఆ దేవాలయం అంతా వజ్రవైడూర్యాలే
తమిళనాడులోని నూతన సంవత్సరాదిని కట్టూర్ గ్రామస్తులు మిగిలిన ప్రజలకు భిన్నంగా జరుపుకున్నారు. కోయంబత్తూరు జిల్లాలోని కట్టూర్ గ్రామంలో అంబికై ముత్తుమరియమ్మన్ దేవాలయం ఉంది. దాదాపు 80 ఏళ్లుగా ఆ దేవాలయం తమిళ...
View Articleతగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
గత రెండు నెలలుగా కొంచెం కొంచెం పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు ఈ శుక్రవారం మొదటిసారిగా తగ్గాయి. పెట్రోల్ లీటర్కి రూ.0.74 తగ్గగా, డీజిల్ లీటర్కి రూ.1.30 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు...
View Article36 రఫెల్ జెట్ ఫైటర్స్ కొనుగోలుకు యత్నాలు
ఎట్టకేలకి భారత్ - ఫ్రాన్స్ మధ్య రఫేల్ జెట్ ఫైటర్స్ కొనుగోలు ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. గతేడాది ఏప్రిల్ 10న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోల్లాండేని కలిసినప్పుడే మొగ్గ తొడిగిన ఈ చర్చలు అప్పటి...
View Article8 వికెట్ల తేడాతో కింగ్స్పై డేర్ డెవిల్స్ గెలుపు
ఐపీఎల్ 9వ సీజన్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్, పంజాబ్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కి మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 8 వికెట్ల...
View Articleనీటిని సమర్ధవంతంగా వినియోగించుకుందాం
ప్రకాశం: వర్షపాతం తక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. శనివారం ఉదయం ఏపీ సీఎం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా...
View Articleభానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల్లో 11 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం వల్ల జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం ఒక్క రోజులోనే 11 మృతి చెందినట్లు తెలిసింది. అధికారులు లెక్కల ప్రకారం తెలంగాణలో నలుగురు, ఏపీలో ఏడుగురు వడదెబ్బ కారణంగా...
View Articleరేప్ను లైవ్గా ప్రసారం చేసింది
స్నేహితురాలిని ఒకడు అత్యాచారం చేస్తుండగా దాన్ని అడ్డుకోవాల్సిన ఆ యువతి దాన్ని తన మొబైల్ ద్వారా వీడియో తీసింది. ఆ వీడియోను చిత్రీకరిస్తూనే దాన్ని ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా ప్రత్యక్షంగా అందరికీ ప్రసారం...
View Article'పీకే' డైరెక్టర్ తర్వాతి సినిమాలో కంగనా ?
పీకే సినిమా డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. రాజ్కుమార్ హిరానీతో గతంలో ఓ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం కలిసి పనిచేసిన కంగనాకి...
View Articleఆ అంబాసిడర్ పదవికో దండం..: ధోనీ
తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం కారణంగా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి కష్టాలొచ్చాయి. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు కొంత కాలంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆ రియల్...
View Articleఆ ప్రాజెక్ట్ వస్తే కోటిమందికి ఉపాధి
దేశానికి సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉంటాయని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని తెలిపారు. ఎన్.డి.ఎ....
View Articleఆ సైకో కిల్లర్ చిక్కాడు..
నెల రోజుల క్రితం డిల్లీలో వీధి కుక్కలను అమానుషంగా చంపిన హంతకుడు పోలీసులకు చిక్కాడు. నిఘా కెమేరా వీడియో దృశ్యాల అతగాడిని లక్నోకు చెందిన నకుల్ మిశ్రా అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించి శనివారం అరెస్ట్...
View Articleమాల్యాకు నాన్-బెయిలబుల్ వారంట్
లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు కష్టాలమీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న రూ.9వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో ఆయనపై క్రమంగా ఉచ్చుబిగుసుకుంటోంది. ఐడీబీఐ బ్యాంకు నుండి తీసుకున్న...
View Articleహరిత ఓడరేవులొచ్చేస్తున్నాయ్
దేశంలో ఇక రానున్న రోజుల్లో హరిత ఓడరేవులు దర్శనమివ్వనున్నాయి. కాలుష్యానికి దూరంగా ఆహ్లాదకరంగా ఓడరేవులను తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాల మేరకు వాటిని అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇటీవల చెప్పుకోదగిన...
View Articleడిస్ట్రిబ్యూటర్లపై కేసు పెట్టిన పూరి జగన్నాథ్
ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు ముత్యాల రామదాసు, అభిషేక్, సుధీర్లపై ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. లోఫర్ సినిమా స్క్రీనింగ్తో నష్టపోయిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆ...
View Articleఅక్రమ సంబంధం పెట్టుకుందని..
వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన...
View Articleయూపీలో కాకరేపిన పోస్టర్ వివాదం
యూపీలో స్థానిక నేత ఒకరు ఏర్పాటుచేసిన ఒక వాల్ పోస్టర్ అక్కడి రాజకీయాలను వేడెక్కించింది. ఆ రాష్ట్రంలోని తన ప్రత్యర్థులను కౌరవులు (విలన్లు)గా చూపుతూ రూపేశ్ పాండ్యా అనే స్థానిక బీజేపీ నేత వాల్ పోస్టర్ ఒకటి...
View Articleరూ.81 ఇచ్చి పండగ చేస్కోమన్నారు
అదేదో సినిమాలో ఒక కమెడియన్ ఒక బిక్షగాడి చేతికి పావలా ఇచ్చి పండగ చేసుకో పో అంటాడు. ఆ పావలా చూసి అవాక్కయిన బిక్షగాడు కమేడియన్ ను ఎగాదిగా చూసి.. ఏ పండగ చేసుకోవాలో నువ్వే చెప్పమంటాడు.. చత్తీస్ఘడ్...
View Articleమాస్ ఎంటర్టైనర్ 'రాయుడు'గా విశాల్
మాస్ హీరో విశాల్ హీరోగా, శ్రీదివ్య హీరోయిన్గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్టైనర్ 'రాయుడు'. విశాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ...
View Article