Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85919 articles
Browse latest View live

ఆ అవయవదాత పరీక్షల్లో టాప్ వచ్చింది

తాను చనిపోతూ తన అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన పదోతరగతి బాలిక తన మార్కుల్లో కూడా అందిరికన్నా టాపర్ గా నిలిచింది. చనిపోయిన తమ కుమార్తె పరీక్ష ఫలితాలను చూసిన ఆమె...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఆండ్రాయిడ్ ఓఎస్‌కి కేరళ స్వీట్ పేరు ప్రతిపాదన

గూగుల్ ప్రవేశపెట్టే ప్రతీ ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టం)కి ఏదో ఓ స్వీట్ ఐటం పేరు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్‌ డొనట్, ఎక్లెయిర్, ఫ్రోయో, జింజర్‌బ్రెడ్,...

View Article


భార్యాభర్తలపై రైల్వే ప్యాంట్రీ దాడి

రైల్వేశాఖ ద్వారా పంపిణీ చేయాల్సిన తాగునీటి బాటిళ్లను కాకుండా వేరే అనామక నీటి బాటిళ్లను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించిన పాపానికి, రైల్వే ప్యాంట్రీ సిబ్బంది పాపం ఆ భార్యభర్తలపైకి దాడిచేసి...

View Article

Image may be NSFW.
Clik here to view.

బస్సుతో సెల్ఫీ దిగి బహుమతి గెల్చుకోండి

'బెస్ట్'.. 90ఏళ్లుగా ముంబయి (ఒకప్పటి బొంబాయి) వాసులను గమ్యస్థానాలకు చేర్చుతూ వారి జీవితాలతో పెనవేసుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ సంక్షిప్తనామం అది. పేరులోనే కాదు దీని చరిత్ర...

View Article

వాట్సాప్ గురించి ఈ సర్వే ఏం చెబుతోంది ?

వాట్సాప్. స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఏలుతున్న మెస్సేజింగ్ యాప్స్‌లో నెంబర్ 1 గా నిలిచిందీ యాప్. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఫలితాల ప్రకారం 109 దేశాల్లో స్మార్ట్ ఫోన్ యూజర్స్ మెస్సేజ్‌లు పంపించుకోవడం కోసం...

View Article


2017నాటికి ఆ హోదా రాష్ట్రాలుండవు

2017నాటికి దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలుండబోవని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారు. హోదా...

View Article

మరో 5 ఐఐటీలకు గ్రీన్ సిగ్నల్

దేశంలో మరో ఐదు ఐఐటీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగానే ప్రకటించినట్లుగా తిరుపతితో కలిపి మరో నాలుగు ప్రాంతాల్లో (మొత్తం 5) ఐఐటీలను ఏర్పాటుచేయాలని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు....

View Article

చూస్తుండగానే కుప్పకూలిన బిల్డింగ్

చైనాలోని వరదల్లో చిక్కుకున్న ఒక భవనం అందరి కళ్లముందే కుప్పకూలి నదిలో కొట్టుకుపోయింది. దక్షిణ జువాన్గ్జీ జువాంగ్ అనే స్వయంప్రతిపత్తి హోదా గల ప్రోవిన్సులో మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ...

View Article


దేశంలో కేన్సర్ మరణాలక్కడే అధికం

దేశంలో సంభవిస్తున్న పొగాకు సంబందిత కేన్సర్ మరణాల్లో మేఘాలయ మొదటి స్థానంలో ఉంది. మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో దేశంలో అత్యధికంగా పొగాకు సంబంధిత ఉత్పత్తుల వాడకం వల్ల సంభవించే మరణాలకు కేరాఫ్...

View Article


Image may be NSFW.
Clik here to view.

హైదరాబాదులో మళ్లీ గాలివాన

హైదరాబాద్ నగరంలో మళ్లీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీబత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం సంభవించిన గాలివాన కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం...

View Article

ఒక్క రోజు ప్రచారానికి వెయ్యి కోట్లా ! 

ఢిల్లీ: మోడీ సర్కార్ కు పబ్లిసిటీ మీద ఉన్నంత ధ్యాస ప్రజా సంక్షేమం, సమస్యలపై లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రచారం...

View Article

తెలంగాణ ఎంసెట్ లో ఏపీ విద్యార్ధుల ప్రతిభ

తెలంగాణ ప్రకటించిన ఎంసెట్ (ఇంజినీరింగ్) ఫలితాల్లో ఏపీ విద్యార్ధులు సత్తా చాటారు. టాప్ 10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్ధులే దక్కించుకున్నారు. తొలి నాలుగు స్థానాలు తెలంగాణ విద్యార్ధులకు దక్కగా.....

View Article

Image may be NSFW.
Clik here to view.

'మహా' కంప్యూటర్లపై వైరస్ అటాక్

మహారాష్ట్ర సెక్రటేరియట్లోని కంప్యూటర్లపై ప్రమాదకరమైన వైరస్ అటాక్ జరిగింది. సెక్రటేరియట్లోని దాదాపు 150 వరకు కంప్యూటర్లకు వైరస్ సోకింది. లాకీ ర్యాన్సమ్ వేర్ అనే వైరసుగా దాన్ని గుర్తించారు. ఈ వైరస్...

View Article


Image may be NSFW.
Clik here to view.

ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లి నివాళి అర్పించిన తారక్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, తన తాతగారు అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. మే 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా...

View Article

'ఫోర్బ్స్' జాబితాలో 56 భారతీయ కంపెనీలు

ప్రపంచలోనే అతిపెద్ద కంపెనీల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' గురువారం విడుదల చేసింది. ఫోర్బ్స్ తన జాబితాలో మొత్తం 2 వేల కంపెనీలను ప్రకటించగా వాటిలో 56 భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. గత...

View Article


రెండో రోజూ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లకు సానుకూల వాతావరణం ఏర్పడగా.. అదే జోరును కొనసాగిస్తూ ట్రేడింగ్ ముగిసే సమయానికి రెట్టింపు లాభాలను నమోదు చేశాయి....

View Article

Image may be NSFW.
Clik here to view.

సామ్సాంగ్ నుంచి ’గెలాక్సీ ట్యాబ్ ఐరిస్’

సామ్సాంగ్ సంస్థ 'గెలాక్సీ ట్యాబ్ ఐరిస్' పేరుతో సరికొత్త అండ్రాయిడ్ టాబ్లెట్ పీసిని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో తొలిసారిగా ఐరిస్ రికగ్నిషన్ స్కానర్, బయోమెట్రిక్ టెక్నాలజీని...

View Article


హోదా కంటే సాయమే ముఖ్యం - వెంకయ్య

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వెంకయ్యనాయుడు మౌనం వీడారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన...

View Article

రెండేళ్ల మోడీ పాలన నిరాశాజనకం

ప్రధానిగా నరేంద్రమోడీ రెండేళ్ల పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పెదవి విరిచింది. ఈ రెండేళ్లలో ప్రజలకు నిరాశ తప్పించి ఏమీ మిగల్లేదని ఆ పార్టీ విమర్శించింది. మోడీ రెండేళ్ల పాలనపై ఉత్సవాల నిర్వహణను...

View Article

కాంగోలో భారతీయులపై దాడులు

ఢిల్లీ నగరంలో తమ జాతీయుడిని దారుణంగా హతమార్చిన ఘటనపై కాంగో దేశస్తులు రగిలిపోతున్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి తమ దేశంలో నివసిస్తున్న భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు. కాంగోలోని భారతీయుల...

View Article
Browsing all 85919 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>