ఆ అవయవదాత పరీక్షల్లో టాప్ వచ్చింది
తాను చనిపోతూ తన అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన పదోతరగతి బాలిక తన మార్కుల్లో కూడా అందిరికన్నా టాపర్ గా నిలిచింది. చనిపోయిన తమ కుమార్తె పరీక్ష ఫలితాలను చూసిన ఆమె...
View Articleఆండ్రాయిడ్ ఓఎస్కి కేరళ స్వీట్ పేరు ప్రతిపాదన
గూగుల్ ప్రవేశపెట్టే ప్రతీ ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టం)కి ఏదో ఓ స్వీట్ ఐటం పేరు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్ డొనట్, ఎక్లెయిర్, ఫ్రోయో, జింజర్బ్రెడ్,...
View Articleభార్యాభర్తలపై రైల్వే ప్యాంట్రీ దాడి
రైల్వేశాఖ ద్వారా పంపిణీ చేయాల్సిన తాగునీటి బాటిళ్లను కాకుండా వేరే అనామక నీటి బాటిళ్లను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించిన పాపానికి, రైల్వే ప్యాంట్రీ సిబ్బంది పాపం ఆ భార్యభర్తలపైకి దాడిచేసి...
View Articleబస్సుతో సెల్ఫీ దిగి బహుమతి గెల్చుకోండి
'బెస్ట్'.. 90ఏళ్లుగా ముంబయి (ఒకప్పటి బొంబాయి) వాసులను గమ్యస్థానాలకు చేర్చుతూ వారి జీవితాలతో పెనవేసుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ సంక్షిప్తనామం అది. పేరులోనే కాదు దీని చరిత్ర...
View Articleవాట్సాప్ గురించి ఈ సర్వే ఏం చెబుతోంది ?
వాట్సాప్. స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఏలుతున్న మెస్సేజింగ్ యాప్స్లో నెంబర్ 1 గా నిలిచిందీ యాప్. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఫలితాల ప్రకారం 109 దేశాల్లో స్మార్ట్ ఫోన్ యూజర్స్ మెస్సేజ్లు పంపించుకోవడం కోసం...
View Article2017నాటికి ఆ హోదా రాష్ట్రాలుండవు
2017నాటికి దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా గల రాష్ట్రాలుండబోవని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నారు. హోదా...
View Articleమరో 5 ఐఐటీలకు గ్రీన్ సిగ్నల్
దేశంలో మరో ఐదు ఐఐటీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగానే ప్రకటించినట్లుగా తిరుపతితో కలిపి మరో నాలుగు ప్రాంతాల్లో (మొత్తం 5) ఐఐటీలను ఏర్పాటుచేయాలని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు....
View Articleచూస్తుండగానే కుప్పకూలిన బిల్డింగ్
చైనాలోని వరదల్లో చిక్కుకున్న ఒక భవనం అందరి కళ్లముందే కుప్పకూలి నదిలో కొట్టుకుపోయింది. దక్షిణ జువాన్గ్జీ జువాంగ్ అనే స్వయంప్రతిపత్తి హోదా గల ప్రోవిన్సులో మూడు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ...
View Articleదేశంలో కేన్సర్ మరణాలక్కడే అధికం
దేశంలో సంభవిస్తున్న పొగాకు సంబందిత కేన్సర్ మరణాల్లో మేఘాలయ మొదటి స్థానంలో ఉంది. మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండల జిల్లాలో దేశంలో అత్యధికంగా పొగాకు సంబంధిత ఉత్పత్తుల వాడకం వల్ల సంభవించే మరణాలకు కేరాఫ్...
View Articleహైదరాబాదులో మళ్లీ గాలివాన
హైదరాబాద్ నగరంలో మళ్లీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీబత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం సంభవించిన గాలివాన కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం...
View Articleఒక్క రోజు ప్రచారానికి వెయ్యి కోట్లా !
ఢిల్లీ: మోడీ సర్కార్ కు పబ్లిసిటీ మీద ఉన్నంత ధ్యాస ప్రజా సంక్షేమం, సమస్యలపై లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రచారం...
View Articleతెలంగాణ ఎంసెట్ లో ఏపీ విద్యార్ధుల ప్రతిభ
తెలంగాణ ప్రకటించిన ఎంసెట్ (ఇంజినీరింగ్) ఫలితాల్లో ఏపీ విద్యార్ధులు సత్తా చాటారు. టాప్ 10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్ధులే దక్కించుకున్నారు. తొలి నాలుగు స్థానాలు తెలంగాణ విద్యార్ధులకు దక్కగా.....
View Article'మహా' కంప్యూటర్లపై వైరస్ అటాక్
మహారాష్ట్ర సెక్రటేరియట్లోని కంప్యూటర్లపై ప్రమాదకరమైన వైరస్ అటాక్ జరిగింది. సెక్రటేరియట్లోని దాదాపు 150 వరకు కంప్యూటర్లకు వైరస్ సోకింది. లాకీ ర్యాన్సమ్ వేర్ అనే వైరసుగా దాన్ని గుర్తించారు. ఈ వైరస్...
View Articleఎన్టీఆర్ ఘాట్కి వెళ్లి నివాళి అర్పించిన తారక్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి, తన తాతగారు అయినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించారు. మే 28 న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా...
View Article'ఫోర్బ్స్' జాబితాలో 56 భారతీయ కంపెనీలు
ప్రపంచలోనే అతిపెద్ద కంపెనీల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్' గురువారం విడుదల చేసింది. ఫోర్బ్స్ తన జాబితాలో మొత్తం 2 వేల కంపెనీలను ప్రకటించగా వాటిలో 56 భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. గత...
View Articleరెండో రోజూ భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లకు సానుకూల వాతావరణం ఏర్పడగా.. అదే జోరును కొనసాగిస్తూ ట్రేడింగ్ ముగిసే సమయానికి రెట్టింపు లాభాలను నమోదు చేశాయి....
View Articleసామ్సాంగ్ నుంచి ’గెలాక్సీ ట్యాబ్ ఐరిస్’
సామ్సాంగ్ సంస్థ 'గెలాక్సీ ట్యాబ్ ఐరిస్' పేరుతో సరికొత్త అండ్రాయిడ్ టాబ్లెట్ పీసిని తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో తొలిసారిగా ఐరిస్ రికగ్నిషన్ స్కానర్, బయోమెట్రిక్ టెక్నాలజీని...
View Articleహోదా కంటే సాయమే ముఖ్యం - వెంకయ్య
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వెంకయ్యనాయుడు మౌనం వీడారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన...
View Articleరెండేళ్ల మోడీ పాలన నిరాశాజనకం
ప్రధానిగా నరేంద్రమోడీ రెండేళ్ల పాలనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పెదవి విరిచింది. ఈ రెండేళ్లలో ప్రజలకు నిరాశ తప్పించి ఏమీ మిగల్లేదని ఆ పార్టీ విమర్శించింది. మోడీ రెండేళ్ల పాలనపై ఉత్సవాల నిర్వహణను...
View Articleకాంగోలో భారతీయులపై దాడులు
ఢిల్లీ నగరంలో తమ జాతీయుడిని దారుణంగా హతమార్చిన ఘటనపై కాంగో దేశస్తులు రగిలిపోతున్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి తమ దేశంలో నివసిస్తున్న భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు. కాంగోలోని భారతీయుల...
View Article