విజయ్ డైరెక్షన్లో వరుణ్ తేజ్!
'గుండేజారి గల్లంతయ్యిందే' సినిమాతో యూత్ పల్స్ను క్యాచ్ చేశాడు దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఆ సినిమా నితిన్ కెరీర్కు ఎంతో ప్లస్ అయింది. దీని తర్వాత సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు....
View Articleకేసీఆర్ మాట తప్పారన్న బండారు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట తప్పారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని...
View Articleశభాష్ వివేక్.. నిజమైన హీరో నువ్వే
బాలీవుడ్ హీరోల్లో వివేక్ ఒబేరాయ్ ది విభిన్నమైన పంథా. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒబేరాయ్ చూపే చొరవ ఎప్పుడూ వినూత్నమే. అందుకే ఆయనను అంతా నిజమైన హీరో అని అంటుంటారు. తాజాగా వివేక్ దేశంలోని ఐదు లక్షల మంది...
View Articleఅరటి తొక్కతో అద్భుత ప్రయోజనాలు!
మనలో చాలా మందికి అరటి పండు తినడం ఎంత అలవాటో.. దాని తొక్కను కూడా చెత్త బుట్టలో వేయడం అంతే అలవాటు. కానీ అరటి తొక్కతో చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో చదివితే తొక్కే కదా అని విసిరేయడం మానేస్తారు. - దోమలు...
View Articleమన విద్యార్థుల కోసం భారీ ప్రోత్సాహకాలు
అమెరికాలోని బిజినెస్ స్కూల్స్ భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి భారీ తాయిలాలు అందిస్తున్నాయి. స్కాలర్షిప్ల చెల్లింపుల్లో వివిధ యూనివర్సిటీలు పోటీ పడుతూ ఇండియాలోని తెలివైన విద్యార్థులను...
View Articleకేసీఆర్కు త్వరలోనే గుణపాఠం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు లేనిపోని భ్రమల్లో విహరిస్తున్నారని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. తెలంగాణకు తాను శాశ్వత ముఖ్యమంత్రిని అనే కలల్లో కేసీఆర్...
View Articleసెల్ఫీ మోజుతో ఐదుగురు విద్యార్ధులు బలి
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు.. ఏకంగా ఐదుగురు విద్యార్ధుల ప్రాణాలను బలికొంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఆరుగురు విద్యార్ధులు...
View Articleగ్యాంగ్స్టర్ నయీమ్ డైరీపై అనుమానాలు
గ్యాంగ్స్టర్ నయీమ్ డైరీని బయటపెట్టాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు డైరీ నిజంగానే ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డైరీ ఉంటే దాన్ని బయటపెట్టాలని డిమాండ్...
View Articleవైజాగ్లో టీఎస్ఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్
ప్రముఖ వ్యాపారవేత్త, కళాబంధు అయిన ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైజాగ్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. వైజాగ్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్కి సినీ, రాజకీయ,...
View Articleవెంకీ 'గురు' ఫస్ట్ లుక్ అదిరింది!
'బాబు బంగారం' తర్వాత వెంకీ తన సినిమాల జోరు పెంచాడు. వరుస చిత్రాలతో యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఆయన సాలా ఖడూస్ రీమేక్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'గురు' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ...
View Articleబెల్జియం చిన్నారికి కారుణ్య మరణం
ప్రపంచంలో తొలిసారిగా ఒక మైనరుకు కారుణ్య మరణం (యుథనేషియా) పొందే అవకాశం లభించింది. ఇప్పటివరకు నయంకాని రోగాల బారిన పడిన పెద్దలకు మాత్రమే ఈ అవకాశం ఉండగా, తాజాగా బెల్జియం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని...
View Articleఆర్థికమంత్రిగా జైట్లీకన్నా నేనే బెటర్
ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ మాటల బాణాలు విసిరే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోమారు తన సహచర నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖను జైట్లీ...
View Articleవిమోచన దినోత్సవమంటే కేసీఆర్కు భయం
వరంగల్: విమోచన దినోత్సవాన్ని జరపడానికి కేసీఆర్ భయపడుతున్నారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హన్మకొండలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...
View Articleదేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటన
ఢిల్లీ: కశ్మీర్లోని ఆర్మీక్యాంప్పై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఉగ్రమూకలు మరిన్ని చోట్ల దాడులకు తెగబడే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్...
View Articleపాక్ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడి - రాజ్నాథ్
ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆర్మీ, ఐబీ, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో యుని సెక్టార్ ఉగ్రదాడి...
View Articleమల్టీ అకౌంట్స్ సపోర్ట్తో జోపో స్మార్ట్ఫోన్
చైనీస్ మొబైల్ తయారీదారు సంస్థ జోపో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ తాజాగా 'జోపో ఎఫ్1 కలర్' పేరుతో ఓ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ను అందిస్తున్నారు....
View Articleఏపీ సీఎం మంచి రాజధాని కడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పాలనను హైదరాబాదు నుండి విజయవాడకు మార్చడం గొప్ప నిర్ణయమని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత పాలన విజయవాడ నగరానికి...
View Articleఇంతకీ వర్మ కత్రినాను పొగిడాడా.. తిట్టాడా?
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ కు స్మితాపాటిల్ పురస్కారం ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కళాభినేత్రిగా స్మితాపాటిల్ ఎక్కడ.. నిన్న గాక మొన్న వచ్చిన కత్రినా కైఫ్ ఎక్కడా?...
View Articleఆ పిరికిపందల్ని విడిచిపెట్టబోమన్న పీఎం
యూరీ టెర్రర్ అటాక్ కు కారణమైన ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని భారత్ స్పష్టం చేసింది. ఉత్తర కశ్మీర్లోని యూరీ ఆర్మీ క్యాంప్పై ఆదివారం ఉదయాన్నే మిలిటెంట్లు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17మంది...
View Articleమన ఆడాళ్లకు ఎఫ్.బి.ఖాతాలు తక్కువే
భారతదేశ మహిళల్లో ఇప్పటికీ మెజారిటీ వర్గం సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్ కు దూరంగానే ఉన్నారు. మనదేశంలో ప్రస్తుతం 14 కోట్ల వరకు ఫేస్బుక్ యూజర్లుండగా వారిలో కేవలం పాతిక శాతం మంది మాత్రమే దానిలో...
View Article