తెలుగు నేర్చుకుంటున్న శ్రీశాంత్
ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న మల్టీలింగ్వల్ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. క్రికెటర్ జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనున్న...
View Articleగణతంత్ర కవాతులో ఫ్రెంచ్ సైన్యం!
భారత దేశ చరిత్రలో తొలిసారిగా, ఒక విదేశీ సైనిక దళం మన దేశ గణతంత్ర వేడుకల పెరేడులో పాల్గొననుంది. డిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పెరేడులో ఫ్రాన్స్ కు చెందిన 35వ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్...
View Articleసరి-బేసి విధానం సక్సెస్ : ఆప్ సర్కార్
సరి-బేసి వాహన విధానం వల్ల ఢిల్లీలో కాలుష్య స్థాయులు పెద్ద ఎత్తున తగ్గాయని ఆమ్ ఆద్మీ సర్కారు చెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. దేశ రాజధానిలో కాలుష్య స్థాయి ప్రమాద ఘంటికలు...
View Article24 గంటలు నట్టడవిలో ఆ యువతి ఏంచేసింది?
మావోయిస్టుల బారి నుండి తప్పించుకోవడానికి ఆ గిరిజన బాలిక ఏకంగా 24 గంటల పాటు నట్టడవిలో పెద్ద సాహసమే చేసింది. ఒకవైపు క్రూరమృగాల భయం. మరోవైపు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకని కీకారణ్యంలో ఎంతో...
View Articleకల్తీ మద్యం కేసులో విష్ణుకు కాంగ్రెస్ బాసట
కాంగ్రెస్ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన రఘువీరారెడ్డిని మల్లాది విష్ణు అనుచరులు...
View Articleదాడికి ముందే ఇద్దరు చొరబడ్డారు!
పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి ఒక రోజు ముందే ఇద్దరు తీవ్రవాదులు ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి అడుగుపెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) భావిస్తోంది. పఠాన్ కోట్ పై ఆరుగురు ఫిదాయీలు దాడికి పాల్పడగా,...
View Articleబీఫ్ బ్యాన్ పై తీర్పు వాయిదా!
గొడ్డు మాంసాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై బొంబాయి హైకోర్ట్ విచారణ పూర్తిచేసింది. తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ...
View Articleభారత్కి పాక్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి -అమెరికా
భారత్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడులకి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్ వారేనని.. పాక్లోనే ఈ విధ్వంస రచనకి కుట్ర జరిగిందని భారత్ ఆరోపిస్తుండటంపై అమెరికా స్పందించింది. భారత్ ఆరోపణలపై స్పందించిన...
View Articleమహేష్బాబు-మురుగదాస్ల ప్రాజెక్ట్ డీటేల్స్
మొదటిసారిగా ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో మహేష్ బాబు చేస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ సన్నిహితవర్గాల సమాచారం ప్రకారం......
View Articleసెల్ఫీ తీసుకుంటూ మునిగిపోయింది..!
తరనం అనే 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని శనివారం నాడు ముంబయిలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్ వద్ద సెల్ఫీ తీసుకుంటున్న తరుణంలో పెద్ద అల వచ్చి ఆమెను సముద్రంలోకి ఈడ్చుకుపోయింది. ఆమె సముద్రంలోకి కొట్టుకుపోయిన...
View Articleఆనందం @ సౌదీ అరేబియా!
ప్రపంచపు అత్యంత ఆనందకరమైన దేశాల్లో మూడోదిగా సౌదీ అరేబియా నిలిచింది. మానవ హక్కుల ఉల్లంఘన లాంటి పలు ఆరోపణలు ఆ దేశంపై వెల్లువెత్తినప్పటికీ సర్వేలో మాత్రం ఆ దేశం పలు యూరోపియన్ దేశాలను తోసిరాజని మూడో...
View Articleవేలుని కత్తిరించి హుండీలో వేశాడు
కోరిన కోర్కెలు, మొక్కిన మొక్కులు నెరవేరితే తలనీలాలు ఇస్తామని మొక్కుకునేవారిని చూసి వుంటారు. లేదంటే పొర్లు దండాలు పెట్టేవారిని చూసి వుంటారు. అదీ కాకుండా పాద యాత్రగానో లేదా మోకాళ్లపైనో నడిచి కొండెక్కి...
View Articleనేతాజీ విమానప్రమాదంపై కొత్త ఆధారాలు!
దేశ భక్త యోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం గురించి ఇప్పటికీ ఏదో ఒక విషయం బయటపడుతూనే ఉంది. తాజాగా బ్రిటన్ కు చెందిన వెబ్ సైట్ ఒకటి అలనాటి విమాన ప్రమాదం నాటి ప్రత్యక్ష సాక్షుల కథనాలను వెలుగులోకి...
View Articleసుల్తాన్ సినిమాలో సల్మాన్ హీరోయిన్ ?
ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సుల్తాన్. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది మొదటి నుంచి ఓ పెద్ద మిస్టరీగా మారింది....
View Articleలంకకు నయా రాజ్యాంగం!
శ్రీలంకకు త్వరలో నూతన రాజ్యాంగం రాబోతోంది. తమిళులు, సింహళీయుల మధ్య సయోధ్యను కుదర్చడం, తమిళులకు అన్నింటిలో సమాన హోదా కల్పించడమే లక్ష్యంగా ఈ రాజ్యాంగాన్ని తేబోతున్నట్లు ప్రభుత్వం చెపుతోంది. శనివారం నాడు...
View Articleసానియా-మార్టినా జోడీదే బ్రిస్బేన్ టైటిల్!
ఇండో స్విస్ టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ 2016ను ఘనంగా ప్రారంభించింది. డబ్ల్యూటిఏ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకుని సంచలనం సృష్టించారు. వారి జోడీ కెరీర్లో వరుసగా...
View Articleఇవాల్టి నుంచి విశాఖలో సన్ రైజ్ సదస్సు
ఏపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సన్ రైజ్ పెట్టుబడుల సదస్సు ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు విశాఖ హార్బర్ పార్కు వేదిక కానుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర...
View Articleఢిల్లీలో ముగ్గురు చిన్నారుల సజీవదహనం
ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉస్మాన్ పూర్ సమీపంలోని మురికివాడలో అగ్నిప్రమాదం జరగడంతో ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలి వద్ద చేరుకున్న అగ్నిమాపక...
View Articleఅందరికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తాం
టెక్నాలజీ వినియోగంతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు వెల్లడించారు.విజయవాడ పర్యటనలో భాగంగా ఆదివారం ఎంజీ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జియో హైస్పీడ్ ఉచిత వైఫై సేవలను ఏపీ సీఎం ప్రారంభించారు. ఈ...
View Articleహిజ్రా పాత్ర చేయడంలేదు -విక్రమ్
టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ తన తర్వాతి సినిమాలో ఓ హిజ్రా పాత్ర పోషిస్తున్నాడని అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ ప్రచారం జరుగుతోంది. ఏ పాత్రనయినా అవలీలగా చేయగల ధైర్యవంతుడు కనుక అది నిజమే అయి వుండవచ్చని...
View Article