'కనితన్' తెలుగు రీమేక్లో రవితేజ
తమిళంలో హిట్ అయిన కనితన్ మూవీ తెలుగులోకి రీమేక్ చేయనున్నట్టు స్పష్టంచేశాడు ఆ సినిమా డైరెక్టర్ టీఎన్ సంతోష్. ఈ సినిమా తెలుగు రీమేక్లో నటించమని అడిగేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన సంతోష్.. ఈ సినిమాలో...
View Articleపాక్ వెళ్లనున్న అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. వచ్చే ఏడాది కరాచీలో జరిగే లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కార్యక్రమ నిర్వాహకుల నుండి కేజ్రీవాల్ కు ఆహ్వానం...
View Articleనా కుమారుడి కేసులో జోక్యం చేసుకోను- రావెల
హైదరాబాద్: తన కుమారుడు సుశీల్ కేసు వ్యవహారంపై మంత్రి రావెల కిషోర్ బాబు స్పందించారు. తన కుమారుడిపై నిర్భయ చట్టం కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అన్నాది...
View Article'సోగ్గాడే చిన్నినాయనా' గుంటూరు జిల్లా షేర్
2016 సంక్రాంతి బ్లాక్బస్టర్గా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకొని రూ. 53 కోట్లకుపైగా షేర్ సాధించి బాక్సాఫీస్ని షేక్చేసిన కింగ్ నాగార్జున లేటెస్ట్ బంపర్ హిట్ 'సోగ్గాడే చిన్నినాయనా' 110...
View Articleయాసిడ్ బాధిత మహిళల ర్యాంప్ వాక్
ఒకప్పుడు అందరు అమ్మాయిల మాదిరిగానే ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేవారు. తమకు కాబోయేవాడికోసం కలలు కనేవారు. కానీ, ప్రేమోన్మాదుల చేతిలోనో, మరే ఇతర కారణాల వల్లో వారిపై యాసిడ్ దాడులు జరిగాయి. అందమైన వారి ముఖాలు ఆ...
View Articleమంత్రి రావెల తనయుడి కారు దృశ్యాలు
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్ కారు దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. సదరు మంత్రి కుమారుడు సుశీల్ తప్పతాగి, కారు...
View Articleకేంద్ర మంత్రి స్మృతికి తప్పిన ప్రమాదం
ఢిల్లీ: కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ రోడ్డుప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. శనివారం అర్థరాత్రి సమయంలో యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ఆమె కాన్వాయ్ లో ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది....
View Articleగుజరాత్ లో ఉగ్రవాదులు చొరబడ్డారు..
భారత్ లో దాడులు నిర్వహించేందుకు 10 మంది ఉగ్రవాదులు గుజరాత్ లో అడుగుపెట్టారని పాక్ ఎన్ఎస్ఏ హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్ లో దాడులే లక్ష్యంగా రాష్ట్రంలోకి చొరబడ్డారని ఎన్ఎస్ఏ ఆఫీసర్ నాసిర్ ఖాన్ నుంచి...
View Articleవరంగల్, ఖమ్మం లో కొనసాగుతున్న పోలింగ్
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఓటు హక్కును...
View Articleలైంగిక వేధింపులు: లొంగిపోయిన రావెల సుశీల్
వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు సుశీల్ ఆదివారం నాడు పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్ పోలీసులు అతనిని మేజిస్ట్రేట్ ముందు మధ్యాహ్నం పూట హాజరుపరిచారు....
View Articleఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ఉద్రిక్తత
ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో 22వ డివిజన్ ఇందిరానగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార పార్టీ యధేచ్చగా రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ధర్నాకు దిగాయి. రిగ్గింగ్ ను...
View Articleవైసీపీ భూ దందా డ్రామా మానుకోవాలి
హైదరాబాద్: డీపీ నేతలు భూదందా చేస్తున్నారని వైపీపీ ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రైతుల భూములను లాక్కుంటున్నామని ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాజధాని నిర్మాణానికి 34 వేల...
View Articleహైదరాబాద్ సహా...దేశ వ్యాప్తంగా హై అలర్ట్
హైదరాబాద్: ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్ సహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హై అలర్డ్ ప్రకటించారు. 10 మంది ఉగ్రవాదుల బృందం భారత్ లోకి ప్రవేశించిందని పాక్ ప్రభుత్వం భారత్ కు...
View Articleఆ సాలీడు విషమే ఒక పెయిన్ కిల్లర్
నొప్పి నివారిణిగా యాస్పిరిన్ కు బైబై చెప్పే రోజులు వచ్చేసాయి. పెరూవియన్ గ్రీన్ వెల్వెట్ అనే రకపు సాలీడు స్రవించే విషంలోని పెప్టైడ్లు యాస్పిరిన్ ను మించి అమోఘంగా పనిచేస్తాయని.. పైగా ఎటువంటి సైడ్...
View Articleవరంగల్, ఖమ్మం పోలింగ్ ప్రశాంతం.
తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లకు ఆదివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ రెండు కార్పొరేషన్ల తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీకి కూడా పోలింగ్ జరిగింది. అన్ని...
View Articleఏపీలో బీజేపీ చీఫ్ అమిత్ షా..
ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా సాయపడుతోందని అందులో ఎటువంటి సందేహం అక్కరలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేసారు. ఆంధ్రులకు తాము అన్యాయం చేయబోమనే సంగతిని తెలియజేయడానికే తాను ఆంధ్ర ప్రదేశ్...
View Articleకన్నయ్యా.. నీకిది సరికాదయ్యా..
జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ది ప్రధాని మంత్రిని విమర్శించేంత గొప్ప స్థాయా అంటూ 15 ఏళ్ల బాలిక ప్రశ్నించింది. ఆ బాలిక పేరు ఝాన్వీ బెహల్.. కన్నయ్యకుమార్ తీరు సరికాదని దాన్ని మార్చుకోవాలంటూ...
View Articleసంయుక్త విజేతలుగా భారత్ బంగ్లా?
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కి వరుణుడి నుండి ముప్పు పొంచి ఉంది. రెండు జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ లోని మీర్పూర్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ...
View Articleశివరాత్రి నాడు ఏం చేయాలి?
మహాశివరాత్రి... మహాపర్వదినం. ఆ రోజున సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేయాలి. స్నానం చేశాకే, ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి. పుజ గదిలో ముగ్గు పెట్టి, పూలు...
View Articleపాదరస శివలింగం గురించి తెలుసా?
ఇత్తడితో, రాతితో, వజ్రంతో, బంగారంతో, మట్టితో శివలింగాన్ని చేసినట్టు పాదరసంతో కూడా శివలింగాన్ని తయారుచేయచ్చు. ఇది చాలా అరుదైన శివలింగం. దేశంలో కొన్ని చోట్లే కనిపిస్తుంది. పాదరసం శివలింగాన్ని...
View Article