రైతుల రెట్టింపు ఆదాయమే లక్ష్యం - ప్రధాని
రైతుల రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగానిదే కీలక ప్రాత అని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించలంటే పెట్టుబడుపెంచాల్సి...
View Articleసెక్స్ రాకెట్ బట్టబయలు
ఆగ్రాలో మరో సెక్స్ రాకెట్ బట్టబయలయింది. పక్కా సమాచారం ప్రకారం ఆగ్రా పోలీసులు జరిపిన దాడిలో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసారు. వారిలో ఆరుగురు మహిళలున్నారు. ఈ మహిళలను డిల్లీ, కోల్కతా, ఆగ్రాలనుండి...
View Articleఆర్ఎస్ఎస్, ఐసిస్ ఒకటేనన్న ఆజాద్
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ అతివాద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.), ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ (ఐసిస్) ఒకటేనని వ్యాఖ్యానించారు. శనివారం...
View Articleకోల్కతా చేరుకున్న పాక్ క్రికెట్ టీమ్
ఎంతో హైడ్రామా అనంతరం భారీ బందోబస్తు మధ్య కెప్టేన్ షాహిద్ అఫ్రీది నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం కోల్కతాకి చేరుకుంది. సోమవారంనాడు...
View Articleకాక్రాపార్ అణుశక్తి కేంద్రంలో లీకేజి
గుజరాత్ లోని కాక్రాపార్ అణుశక్తి కేంద్రం (కెఎపిఎస్)లో లీకేజీ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కేంద్రాన్ని అత్యవసర ప్రాతిపదికన మూసివేయాల్సి వచ్చింది. ఆ కేంద్రంలోని ఒకటో యూనిట్లోని ప్రాథమిక ఉష్ణ సరఫరా...
View Article'స్వాతిముత్యం'కు 30 ఏళ్ళు
మార్చ్ 13, 1986న స్వాతిముత్యం విడుదలైంది. అంటే ఈ సినిమా రిలీజై నేటికి 30 ఏళ్ళు పూర్తయిందన్నమాట. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకి ఉతమ విదేశీ చిత్ర విభాగంలో ఒక...
View Articleభర్తపై మధుప్రియ పోలీసులకి ఫిర్యాదు
తెలంగాణ ఉద్యమ గీతాలతో ఫేమస్ సింగర్గా పేరు తెచ్చుకున్న మధుప్రియ శనివారం రాత్రి 9 గంటలకి హైదరాబాద్లోని హుమాయున్నగర్ పోలీసులని ఆశ్రయించారు. గత అక్టోబర్లో తల్లిదండ్రులని ఎదిరించి శ్రీకాంత్ని ప్రేమ...
View Articleశ్రీకృష్ణ అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి
నల్గొండ: నల్గొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి యాదాద్రి లక్మీ నరసింహస్వామి ..శ్రీకృష్ణుడి అలకారంలో...
View Articleఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ( ఆదివారం) తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సోమవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్...
View Articleలండన్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
లండన్: పెట్టుబడులే లక్ష్యంగా లండన్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు 22 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయినట్లు...
View Articleమధుప్రియ భర్త శ్రీకాంత్ పై మరో కేసు నమోదు
హైదరాబాద్: తన కూతురిని వేధించాడని ఫిర్యాదు చేసినందుకు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఉప్పల్ పోలీస్ స్టేషన్ మధుప్రియ తల్లిదండ్రులు శ్రీకాంత్ పై మరోసారి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ తో తమకు ప్రాణహాని...
View Articleతమిళ స్టార్కి విలన్గా జగపతి బాబు !
హీరోగా బోలెడంత ఫీమేల్ ఫాలోయింగ్తో ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు గత కొంతకాలంగా విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన సంగతి తెలిసిందే. తెలుగు ఆడియెన్స్కి మాత్రమే కాకుండా తమిళ తంబీలకి సైతం సుపరిచితుడే అయిన...
View Articleమాల్యాకు హైదరాబాద్ కోర్ట్ వారంట్
లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తోంది. వేల కోట్ల రూపాయిలను రుణాలుగా తీసుకుని దాదాపు 17 వరకు బ్యాంకుల నెత్తిన శఠగోపం పెట్టి దేశ సరిహద్దులు దాటేశారని ఆరోపణలు...
View Articleనన్ను విలన్ని చేయకండి -మాల్యా
పర్సనల్ పనిపై విదేశాలకొచ్చాను. తిరిగి ఇండియాకు రావాలనే వుంది. కానీ ఇది కరెక్ట్ టైమ్ కాదనిపిస్తోంది అంటున్నాడు భారత్లో బ్యాంకులకి వేల కోట్లు ఎగ్గొట్టి ఎంచక్కా విదేశాల్లో విహరిస్తున్న విజయ్ మాల్యా. నేను...
View Articleబడా ప్రొడ్యూసర్తో అల్లరి నరేష్ సినిమా
మీడియం, లో బడ్జెట్ చిత్రాలతో కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ త్వరలోనే ఓ బడా ప్రొడ్యూసర్ సినిమాలో నటించబోతున్నాడు. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్ని నిర్మించిన బీవీఎస్ఎన్...
View Articleపవన్ కొత్త సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్
ప్రస్తుతం సర్ధార్ గబ్బర్సింగ్ సినిమా షూటింగ్తో బిజీగా వున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా తర్వాత పవన్ మళ్లీ ఖుషీ మూవీ డైరెక్టర్ ఎస్.జే. సూర్యతో కలిసి పనిచేయనున్నాడని గతంలో కొన్ని వార్తలొచ్చాయి. కానీ ఆ...
View Articleనలుగురు మెగా హీరోలకి.. హీరోయిన్ ఒక్కరే
మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్లు ప్రస్తుతం తమతమ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సరైనోడు మూవీతో అల్లు అర్జున్, సురేందర్...
View Articleఅప్పటివరకు వేచిచూస్తాను -మధుప్రియ
సింగర్ మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకి పోలీసుల సమక్షంలో కౌల్సిలింగ్ ముగిసింది. దాదాపు నాలుగైదు గంటలపాటు కొనసాగిన ఈ కౌన్సిలింగ్ అనంతరం హుమాయున్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన మధుప్రియ.....
View Articleనేడు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర 2016-17 బడ్జెట్ను నేడు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. మొత్తం బడ్జెట్ విలువ 1.26 లక్షల కోట్ల నుంచి 1.27 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా ఈసారి సాగునీటి...
View Articleఈడెన్ మాకు కలిసొచ్చే మైదానం
మొత్తానికి ఎలాగోలా పాక్ క్రికెటర్లు భారత్ చేరారు. మూడు రోజుల ముందు వరకు అసలు పాక్ టీ20 ప్రపంచకప్లో పాక్ ఆడుతుందా ఆడదా అని ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరపడి... పాక్ జట్టు భారత్ చేరింది. కాగా మార్చి...
View Article