మూగజీవులపై ఎందుకింత కక్ష?
నోరులేని జంతువులు వాటి మానాన అవి పోతున్నా పనికట్టుకుని హింసించి వీళ్లకంటే జంతువులే నయం అనిపించేలా చేశారు ఆ యువకులు. కేరళలలో జరిగిన ఈ సంఘటన అక్కడి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నేరం చేసిన యువకులు...
View Article"బాహుబలి"కి టి.సభ అభినందనలు
జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ కూడా ఈ చిత్రం యూనిట్ ను అభిందినందించింది. ఈ సంద్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ...
View Articleజ్యోతుల నెహ్రూ వైసీపీకి రాజీనామా
మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఉంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకున్న వైసీపీ.. తాజాగా మరో వికెట్ పడింది. సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి...
View Articleపాక్ విచారణ బృందంలో ఐఎస్ఐ సభ్యుడా?
పఠాన్కోట్ వైమానిక స్థావరంపై తీవ్రవాదుల దాడికి సంబంధించి భారత్ చేస్తున్న విచారణలో పాలుపంచుకునేందుకు మనదేశానికి వచ్చిన పాక్ సంయుక్త విచారణ బృందంలో ఆ దేశ గూడచార సంస్థ (ఐఎస్ఐ) అధికారి ఒకరు సభ్యుడుగా...
View Articleప్రభుత్వాధికారి సుపుత్రుడి నిర్వాకం
ఆ ప్రభుత్వాధికారి సుపుత్రుడి నిర్వాకం రెండు అమాయక పేపర్బోయ్ల నిండు ప్రాణాలు హరీ అనేలా చేసింది. థానే నగరంలో రామ్జీ అనే వ్యక్తి తన మేనల్లుడితో కలిసి పేపర్బాయ్ గా చేస్తూ పొట్టపోసుకుంటుంటాడు. ప్రతీ...
View Articleఉత్తరాఖండ్లో రాష్ట్రపతిపాలనపై హైకోర్టు స్టే
నైనిటాల్: ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చే తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ మోడీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. బలనీరూపణ అవకాశం...
View Articleఆటో బోల్తా, టెన్త్ విద్యార్ధులకు గాయాలు
కృష్ణాజిల్లా : పెనుగంచిప్రోలు మండలం శనగపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి 10 మంది విద్యార్ధులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనానికి సమాచారమిచ్చి సమీపంలో ఉన్న...
View Articleపోలీసుల ‘హెల్మెట్ ఎవేర్ నెస్’
హెల్మెట్ ధరించండి - సురక్షితంగా ప్రయాణించండి. జరిమాన తప్పించుకోవడానికో, పోలీసుల కోసమో కాదు, మీ కోసం, మీ భద్రత కోసం హెల్మెట్ ధరించండి. పోలీసు వారితో సహకరించండి. హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన...
View Articleఏప్రిల్ 4న మెహబూబాకు పగ్గాలు
పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఏప్రిల్ 4వ తేదీన జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన నేతల హాజరీ అందుబాటులో ఉన్నట్లు తేలితే 4వ తేదీనే ప్రమాణస్వీకార...
View Articleరూ.కోటి కుక్క.. ఇండియా వచ్చేస్తోంది
రూ.కోటి విలువ చేసే కొరియన్ మాస్టిఫ్ భారత్ కు వచ్చేస్తోంది. బెంగలూరుకు చెందిన ఎస్.సతీశ్ అనే కుక్కల ప్రేమికుడు ఈ జాతికి చెందిన రెండున్నర మాసాల వయసున్న కుక్కపిల్లలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నారు....
View Articleబాహుబలి, కంచె చిత్రాలకు ఏపీ అసెంబ్లీ అభినందనలు
బాహుబలి, కంచె చిత్రాలపై సర్వ్రతా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ అసెంబ్లీ కూడా ఈ చిత్రాలకు అభిందనలు తెలిపింది. బాహుబలి, కంచె చిత్రాలకు అభినందనలు తెలుపుతూ సీఎం చంద్రబాబు బుధవారం సభలో తీర్మానాన్ని...
View Articleఅర్పితా ఖాన్కు ‘అహిల్’ పుట్టాడు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మామయ్య అయ్యాడు. అతని చెల్లెలు అర్పితాఖాన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మగబిడ్డకు అప్పుడే పేరును కూడా ఖరారు చేశారు. తన కొడుకు ఫోటోను ఆయుష్ శర్మ ఇన్ స్టాగ్రామ్ లో...
View Articleఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదిక
ఏపీ అసెంబ్లీలో బుధవారం కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ రిపోర్టును సభ ముందు ఉంచారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, స్థానిక...
View Articleచంద్రబాబుతో ఎమ్మెల్యే భూమా భేటీ
తులసీరెడ్డిపై హాత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బుధవారం సీఎం చంద్రబాబుకు కలిసి వివరణ ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎంతో భేటీ అయిన భూమా.. టీడీపీకి చెందిన సర్పంచ్...
View Articleసెప్టెంబరులోగా సగం చెల్లిస్తా: మాల్యా
విజయ్ మాల్యా ఏం ఆలోచించారో తెలియదు కాని... ఓ రెండు మెట్లు దిగొచ్చారు. అప్పులు చెల్లిస్తానని చెప్పారు. ఈ సెప్టెంబరు 30లోగా రూ.4000 కోట్లు చెల్లిస్తానని వివరించారు. ముందుగా రెండువేల కోట్ల రూపాయలు...
View Articleపోలండ్లో బాణాసంచా పేలుళ్లు
పోలాండ్లోని ఒక బాణాసంచా సామాగ్రి దుకాణంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ పోలాండ్ ప్రాంతంలోని జర్మనీ సరిహద్దుల్లో ఇది చోటుచేసుకుంది. అక్కడి ఒసినోవ్ డోల్నీ...
View Articleచికిత్స ఖర్చులు నోటీసు బోర్డులో పెట్టాలి
డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రైవేటు ఆస్పత్రులు పనిచేస్తున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
View Articleద్రవ్య వినిమయ బిల్లుపై వాడీ వేడి చర్చ
హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో వాడీ వేడి చర్చకొనసాగుతోంది. బుధవారం సభలో ఆర్ధిక మంత్రి యనమల ద్రవ్యవినిమయ బిల్లును ప్రతిపాదించారు. ఈ అంశంపై చర్చ ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని...
View Articleపోప్తో డేటింగ్.. హృతిక్ ట్వీట్
రోమన్ కేథలిక్కుల సారథి పోప్ ఫ్రాన్సిస్పై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వివాదాస్పద కామెంట్లు చేసాడు. గొప్ప గొప్ప అందగత్తెలని మీడియా భావించే మహిళలతో కన్నా పోప్ ఫ్రాన్సిస్తోనే డేట్ చేయడానికి చాలా...
View Articleరేడియో జాకీ చెంప ఛెళ్లుమనిపించిన హీరో
బాలీవుడ్ నటుడు, నిర్మాత బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్కి కాస్తంత కోపం ఎక్కువేనని అప్పుడప్పుడు బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం అందరికీ తెలిసిందే. అర్జున్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన కి అండ్ కా మూవీ...
View Article