దాసరి నివాసంలో కాపు నేతల భేటీ
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ నివాసంలో మంగళవారం కాపు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు చిరంజీవి, పళ్లం రాజు , వైసీపీ నేతలు బొత్స, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాపు...
View Articleపవన్ వల్ల బరువెక్కిన ‘హృదయ కాలేయం’
పవన్ కారణంగా సంపూ గుండె బరువెక్కడం అంటే చెడు ఉద్దేశాలు వెతుక్కోకండి. తిరుపతి సభలో పవన్ ప్రసంగం విన్నాక సంపూకి కలిగిన ఫీలింగ్ ఇది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ మాట్లాడిన విధానం చూసి తెలంగాణ వాడినైన నా...
View Articleగుజరాత్లో ఆజి-3డ్యాంను ప్రారంభించిన మోడీ
అహ్మదాబాద్ : ప్రధాని మోడీ మంగళవారం తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌరాష్ట్ర అవతరణ్ ఇరిగేషన్ (సౌని) పథకం కింద సనోసరా గ్రామాంలోని ఆజి-3 డ్యాంను ప్రారంభించారు. సౌరాష్ట్ర...
View Articleఆంధ్రప్రదేశ్లోనూ వర్ష బీభత్సం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 24 గంటల పాటూ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీలో గడిచిన 24 గంటలో అనేక చోట్ల భారీ...
View Articleహైదరాబాద్ వర్షాలు: ఎమర్జెన్సీ నెంబర్లు
భారీ వర్షాలకు హైదరాబాద్ అస్తవ్యస్తమవుతోంది. బుధవారం ఉదయం నుంచి పడుతున్న వర్షాలకు భాగ్యనగరం నీటమునిగింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్థంభించి పోయింది. నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోల్స్ వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం...
View Articleపివి సింధుకు రూ.2 కోట్ల చెక్ అందజేత
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగా పీవీ సింధు రూ.2 కోట్ల చెక్ అందుకుంది. రియో ఒలింపిక్స్ బ్యాట్మింటన్ విభాగంలో సింధు రజత పతనం సాధించడంతో ఆమెకు ఢిల్లీ సర్కార్ రూ.2 కోట్ల నజరానా ప్రకటించిన విషయం...
View Articleతరగతి గదిలోనే ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమోన్మాదానికి ఓ విద్యార్థిని బలై పోయింది. తరగతిలోనే విద్యార్థిని దారుణంగా ఓ క్రూరుడు కొట్టి చంపాడు. పూర్తి వివరాల ప్రకారం... తమిళనాడులోని కరూర్లో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. సోనాలి అనే...
View Articleభారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: బుధవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం తడిచిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం...
View Articleఅమ్మ పార్టీలోకి నయతార!
గతంలో సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తున్నారంటే ఆశ్చర్యంగా చూసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా వెలుగొంది రాజకీయాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని...
View Articleఆ కేసుల్లో దోషులకు నో పెరోల్
అమ్మాయిలపై అకృత్యాలు భారీగా పెరుగుతున్నాయి. అత్యాచారం చేసి, చంపేయడం చాలా పరిపాటిగా మారింది. అలాగే పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాల బాగోతాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ క్షమించరాని నేరాలుగా పరిగణించింది...
View Articleజనతా గ్యారేజ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ
సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు పొగుడుకోకపోతే అసలు పనులు జరగవు. హీరోయిన్స్, దర్శకులు కూడా హీరోలకు గొడుగు పడుతూ ఉంటారు. దర్శకులైతే ఈ కథ ఈ హీరోకు తప్ప మరెవరికి యాప్ట్ కాదని కెమెరా ముందు తెగ చెబుతుంటారు....
View Articleబిహారీ ఐఎఎస్ కులరాజకీయాలు..
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలాంటి ఐఎఎస్ వ్యవస్థకు మచ్చతెచ్చే అధికారులు కూడా ఉన్నారు. బిహార్ కు చెందిన ఒక ఐఎఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారాన్నే రేపాయి. ఓటర్లు తమ తమ సొంత కులానికి చెందిన...
View Articleసింగూరు భూములపై సుప్రీం తీర్పు
నానో కార్ల కంపెనీ కోసం పశ్చిమ బంగలో టాటా గ్రూపునకు కేటాయించిన 1000 ఎకరాల భూములపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. పది వారాల్లో భూములు కోల్పోయిన రైతులకు భూములు కేటాయించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది....
View Articleచిరు సినిమాలో నీహారిక..!
నాగబాబు కూతురు నీహారిక 'ఒక మనసు' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన రెండో సినిమా ప్లాన్ చేస్తునే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే తన పెదనాన్న చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150'...
View Articleసంబరాల్లో సింగూరు రైతులు, దీదీకి థ్యాంక్స్
సింగూరు భూములపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల రైతులు, వారి కుటుంబాలు సంబరాలు చేసుకున్నారు. 2006లో అప్పటి సీపీఎం ప్రభుత్వం 1000 ఎకరాల భూములు సింగూరులో టాటా గ్రూపు స్థాపించే నానో కార్ల కంపెనీకి...
View Articleఅరగుండు గీసి గేదెపై ఊరేగించారు
మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలతో ఒక యువకుడి పట్ల ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామ ప్రజలు కిరాతకంగా ప్రవర్తించారు. 22 ఏళ్ల ఆ యువకుడిని దారుణంగా కొట్టిన తరువాత అతనికి అరగుండు గీసి, ముఖానికి నల్లరంగు...
View Articleదీదీకి బాటలు...ఎర్రకోటకు బీటలు
ఒక్క పోరాటం..ఒకే ఒక్క పోరాటం.. ముప్పై ఏళ్లకుపైగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బంగ (అప్పట్లో పశ్చిమ బెంగాల్)లో ఒక్కసారిగా బీటలువారిపోవడానికి భూపోరాటాలే కారణమయ్యాయి. దేశవ్యాప్తంగా భూములు లేని...
View Articleతమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా విద్యాసాగర్ రావు
చెన్నై: సి.హెచ్. విద్యాసాగర్ రావును తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ గా పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజుతో...
View Articleపాకిస్థాన్ లో ఇండియన్ వార్తలు బంద్
అక్టోబర్ 15 నుంచి భారతీయ సంఘటనలకు సంబంధించిన విశేషాలను మోతాదుకు మించి తమ దేశ టెలివిజన్లలో ప్రసారం చేయకూడదని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా అథారిటీ (పీఈఎంఆర్ఏ) నిర్ణయించింది. పాకిస్థాన్ లో...
View Articleరిలయన్స్ జియో సూపర్ ప్యాకేజీలివే..
సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ జియో సేవలు అఫీషియల్గా ప్రారంభం కానున్నాయి. ముందుగా పేర్కొనట్టు మూడు నెలలపాటు కాకుండా నాలుగు నెలలపాటు అంటే, డిసెంబర్ 31 వరకు ఉచితంగా వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు...
View Article