పేదలను తిననివ్వలేదు.. తామూ తినలేదు!
దేశ వ్యాప్తంగా ముంబయి మారథాన్ కు మంచి పేరుంది. ఈసారి మాత్రం చెడ్డపేరును తెచ్చుకుంది. ఆ సుదీర్ఘ పరుగులో పాల్గొని పరుగులు తీయడానికి దేశ విదేశాలనుండి మారథానర్లు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ ఏడాది కూడా...
View Articleభారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పతనమయ్యాయి. సెన్స్ క్స్ 2.36 % పడిపోయి 24,000 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. మోడీ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో సెన్స్ క్స్ పడిపోవడం ఇదే తొలిసారి. 2014 మే...
View Article''సీతమ్మ అందాలు..'' సెన్సార్ రిపోర్ట్
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసుకుని క్రేజీస్టార్గా మారిన యువ హీరో రాజ్తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'....
View Articleనాల్గో వన్డేలోనూ ధోనీ సేన ఓటమి
ఆసీస్ తో జగిరిన నాల్లో వన్డేలో భారత్ ఓటమిపాలైంది. లక్ష చేధనలో ధోనీ సేన మళ్లీ చతికీలబడి 25 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆసీస్ ఉంచిన 349 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన ధోనీ సేన...
View Articleనలుగురు తీవ్రవాదుల అరెస్ట్
హరిద్వార్లో జరిగే అర్థకుంభమేళాలో అలజడి సృష్టించేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు చేదించారు. కుంభమేళా సందర్భంగా దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో బాంబులను పేల్చితే...
View Articleఇస్రోకు కేంద్రం అభినందనలు
భారతదేశపు సొంత నేవిగేషన్ వ్యవస్థకు రూపకల్పన చేసే దిశలో భాగంగా మన దేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఇ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి...
View Article150వ సినిమాలో నా గెటప్ ఇదే!
చిరంజీవి 150వ సినిమాపైనే ఇప్పుడు తెలుగు సినిమా ఆడియెన్స్ అంతా దృష్టి సారించారు. ఇంకొద్ది రోజుల్లో సెట్స్పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు చిరు....
View Articleప్రయాణికులని వదిలి వెళ్లిన విమానం
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమాన సిబ్బంది ప్రయాణికులను వదిలి వెళ్లారు. ఈ సంఘటన వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కు చెందిన 70 మంది కుటుంబసభ్యులు రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్...
View Articleఆ ఫోటో నరేంద్రమోడీది కాదా..?!
2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ ఓట్లను ఊడ్చేసిన సమయంలో ఇంటర్నెట్ అంతటా ఒక ఫోటో హల్ చల్ చేసింది. బహుశా అది మోడీ అంటే చెవికోసుకునే అనుయాయుల పనో మరెవరి పనో కానీ, 1988 నాళ్లలో తీసిన...
View Articleలంచం కేసులో కేరళ మంత్రి
లంచం కేసులో ఇరుక్కున్న కేరళ ఎక్సైజ్ మంత్రి కె.బాబు శనివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి అందచేశారు. బార్ యజమానుల నుండి లంచం తీసుకున్నారని ఆయనపై...
View Articleపవన్ కళ్యాణ్ని ఏడిపించిన సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ఎమోషనల్ స్టార్ హీరోనో అందరికీ తెలిసిందే. మ్యానరిజంలో ఆయన మాస్ హీరోనే అయినప్పటికీ.. సెంటిమెంట్స్, ఎమోషన్స్కి త్వరగా కనెక్ట్ అవుతుంటాడు అని చెబుతుంటారు అతడి గురించి...
View Articleనేతాజీ రహస్య ఫైళ్లు విడుదల చేసిన మోడీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన రహస్య షైళ్లను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యుల సమక్షంలో ఎన్ఏఐలో పత్రాలు విడుదల చేశారు. నేతాజీ జన్మదినం...
View Articleచెర్రీ, అఖిల్ లైవ్ పర్ఫార్మెన్స్
ఐఫా ఉత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ హీరో అఖిల్లు అదే స్టేజీపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. అందుకోసం ఆ ఇద్దరూ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ...
View Articleగోల్డ్ మెడలిస్ట్ కార్లు కడుగుతున్నాడు
క్రీడాకారుల పట్ల ప్రభుత్వాల ఉదాసీనతకు మరో ఉదాహరణ దొరికింది. యూపీకి చెందిన అంతర్జాతీయ పారా స్విమ్మర్ భరత్ కుమార్ తన జీవనోపాధిగా కార్లను కడుగుతూ దయనీయ స్థితిలో జీవిస్తున్నాడు. భరత్ కుమార్ గతంలో జరిగిన...
View Articleబాంబు బెదిరింపుతో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్ నుండి ముంబయి వెళ్లాల్సిన గో ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆ విమానాన్ని అత్యవసరంగా నాగపూర్లో దింపాల్సి వచ్చింది. ఈ ఉదయం ఎనిమిదిన్నరకు భువనేశ్వర్ నుండి 150 మంది...
View Articleఅరుణ్ జైట్లీకి స్థానచలనం?
ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆ పోస్టు నుండి తప్పించి రక్షణ శాఖకు బదిలీ చేయాలని ప్రధాని యోచిస్తున్నట్లు...
View Articleనేతాజీ కీలక పత్రాల బహిర్గతంపై హర్షం
స్వాతంత్ర్య వీరుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన కీలక దస్త్రాలను కేంద్రం శనివారం నాడు విడుదల చేసింది. వాటిని నేతాజీ కుటుంబ సభ్యులకు అందచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేతాజీ కుటుంబ...
View Articleనష్టపరిహారం వద్దు: రోహిత్ మాతృమూర్తి..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ వేముల రోహిత్ మరణానికి సానుభూతిగా ప్రకటించిన నష్టపరిహారాన్ని స్వీకరించేందుకు అతని కుటుంబం నిరాకరించింది. తన కుమారుడు మరణించిన ఐదు రోజుల తరువాత తీరిగ్గా ప్రధాని...
View Articleచివరి వన్డేలో గెలిచిన టీమిండియా
సిడ్నీ: ఉత్కంఠ భరింతంగా సాగిన ఐదో వన్డే లో ఆసీస్ పై భారత్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. మనీష్ పాండే విజృంభణకు (104) తోడు భారత బ్యాట్స్ మెన్లు సమిష్ఠిగా రాణించడంతో ఈ విజయం సాధ్యపడింది. 331 పరుగుల భారీ...
View Articleకొచ్చి మెట్రో ట్రయల్ రన్ విజయవంతం
కేరళలోని కొచ్చి నగరంలో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. దాదాపు 6 వేల కోట్లతో 25 కిలోమీటర్ల పొడవున కొచ్చి మెట్రో రైల్వే వ్యవస్థను నిర్మించారు. ఆలువా నుండి పెట్టా వరకు మొత్తం 22...
View Article