టైమ్స్తో జతకట్టిన అమెరికా మీడియా ‘వైస్’
అమెరికన్ న్యూస్ బ్రాండ్ 'వైస్ మీడియా' కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ మేరకు భారత మీడియా దిగ్గజం టైమ్స్ గ్రూపుతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. వైస్ లాండ్ (vice land) పేరుతో టీవీ నెట్వర్క్ను...
View Articleకేబినెట్ ప్రక్షాళన యోచనలో ప్రధాని మోడీ
ఢిల్లీ: కేంద్ర కేబినెట్లో అసమర్ధ మంత్రులను తొలగించాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు బేరీజు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 30న జరగబోయే...
View Articleపిచ్చి ప్రశ్నలతో ఆర్టీఐ ఆఫీసర్లకు తంటా
సమాచార హక్కు చట్టం... సామాన్యుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్నైనా కోరే హక్కును ఇచ్చింది. ఆ హక్కును కొందరు సద్వినియోగ పరుచుకుంటుంటే... మరికొందరు దుర్వినియోగ పరుస్తున్నారు. గుజరాత్లో ఇలాంటి ఘటనలు...
View Articleబెంగుళూరు టాప్ మోడల్ అరెస్టు
బెంగుళూరు సిటీలో పేరున్న మోడల్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యింది. దర్మిష్ట గౌడ (26) పెద్ద ఫ్యాషన్ ఈవెంట్స్ లో తరచూ పాల్గొంటుంది. కాలేజీలకు, ఉద్యోగులకు డ్రగ్స్ అందిస్తున్న గ్యాంగ్ లో ఆమె కూడా సభ్యురాలు....
View Articleతెలుగు మంత్రుల మధ్య వాటర్ వార్
ఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్సింగ్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు దేవినేని, హరీష్ రావు గురువారం మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ మంత్రి దేవినేని...
View Articleఐఎస్ గురించి అడిగితే ఏం చెప్పాలి?
మంగళవారం రాత్రి ముంబయి సిటీ పోలీసుల ట్విట్టర్ ఎకౌంట్ కు ఓ ట్వీటు వచ్చింది. ఆ ట్వీటు ఎవరు పంపారు? అందులో ఉన్న నిజమెంత? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఇయాద్ ఎల్...
View Articleప్రభుత్వ స్కూళ్లలో సుప్రీం బృందం తనిఖీలు..
కడప: ప్రభుత్వ స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తనిఖీ బృందం గురువారం కడప జిల్లాలో పర్యటించింది. ఈ సంద్భంగా కడప జిల్లాలోని పలు స్కూళ్ల ను సందర్శించి...
View Articleకలిసి ఉండలేకపోతే తలాక్ చెప్పేయచ్చుగా
మహారాష్ట్రాలో బీజేపీ-శివసేన కలహాల కాపురం ఇంకా కష్టాల్లో కూరుకుంటోంది. అవకాశం వచ్చినప్పుడల్లా రెండు పార్టీల వారు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. జూన్ 19న శివసేన ఏర్పాటు చేసి 50ఏళ్ల గడిచిన...
View Articleఖైదీల నుంచి రోగులకు బెడ్ షీట్లు
తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఉపయోగించే బెడ్ షీట్లను ఖైదీల నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మధ్యనే రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చర్లపల్లి జైలును...
View Articleబ్రెగ్జిట్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్
భారత స్టాక్ మార్కెట్ భారీగా పతనమైపోతోంది. బ్రెగ్జిట్ ప్రభావం మన మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే అవకాశం ఎక్కువ ఉందన్న వార్తలు ఎక్కువగా రావడంతో స్టాక్...
View Articleఅమరావతికి సైకిల్ పై ఏపీ ఉద్యోగిని
ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలి వెళుతున్నారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఇన్నాళ్లు కలిసిపనిచేసిన తెలంగాణ...
View Articleనేడే చూడండి: ఈవారం కొత్త సినిమాలు
శుక్రవారం కొత్త సినిమాలు విడుదలయ్యాయి, మరి ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. తెలుగు: ఒక మనసు: సినిమా శైలి - రొమాన్స్; నటీనటులు - నాగశౌర్య, నిహారిక రాజాధిరాజ:...
View Articleఈయూ నుంచి వైదొలగనున్న బ్రిటన్
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. బ్రిటన్ వాసులు ఈయూ నుంచి విడిపోవడానికే మొగ్గు చూపారు. ఈయూలో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే విషయం బ్రిటన్ వాసులకు పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఓట్ల...
View Articleదొంగలకి క్షమాభిక్ష పెట్టిన ఫాదర్
కేరళలోని పీరుమేడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కొన్ని సినిమా సన్నివేశాలు జరిగాయి. నిజజీవితం ఇలా జరగడం చాలా అరుదు. ఓ చర్చి ఫాదర్ దోపిడీ దొంగలకు కోర్టులోనే క్షమాభిక్ష పెట్టారు. కేసును వాపసు...
View Articleభగభగ మండుతున్న బంగారం
'బెగ్జిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సిద్ధమవడం ఖరారయింది. ఈ వార్తలతో గ్లోబల్ మార్కెట్లన్నీ భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం 11:55...
View Articleకూతురి చావుకు అనుమతి కోరిన తల్లి
ఓ తల్లీ తన సొంత కూతురి చావుకు (మెర్సీ కిల్లింగ్) అనుమతివ్వమంటూ కోర్టు మెట్లెక్కింది. రమణప్ప, సరస్వతిలు చిత్తూరు జిల్లా నల్లచెరువు మండలంలోని బతలాపురం రైల్వే గేటు దగ్గర ఉంటున్నారు. వారికి గతేడాది...
View Articleనెటిజన్లు ఎక్కువగా శోధించిన నేత కేటీఆర్
ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని విజయపథంలో నడిపిన కేటీఆర్ పేరు ఇప్పుడు ఆన్లైన్లో మారుమోగుతోంది. గతంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన తెలుగు నేతగా కేసీఆర్ ఉండగా, ఇప్పుడు ఆ...
View Articleతెలుగు టైటాన్స్ తొలిపోరు రేపే
దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రొ కబడ్డీ రేపటి నుంచే ప్రారంభం కానుంది. వారం రోజులపాటు ఎనిమిది జట్లు అసలైన కబడ్డీ మజా పంచనున్నాయి. శనివారం రాత్రి 8 గంటలకు ముంబయిలో ప్రారంభం కానున్న...
View Articleగడ్డం కథ చెప్పిన రాఘవేంద్ర రావు
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ప్రస్తుతం నాగార్జునతో ఓ భక్తిరస చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అన్నమయ్య, శ్రీరామ దాసు, శిరిడి సాయి వంటి భక్తి సినిమాల తరువాత నాలుగవదిగా నిర్మిస్తున్న ఈ సినిమాకు'...
View Articleబ్రెగ్జిట్ పరిణామాలను ఎదుర్కొంటాం: జైట్లీ
ఈయూ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఆయన ఏమి మాట్లాడారో మీకోసం.. 'యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయ ప్రభావం స్వల్ప కాలంపాటు...
View Article