పవన్తో మాజీ సీఎం భేటి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓ మాజీ సీఎం భేటీ కానున్నారు. పవన్తో ముచ్చటించేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. విమానం దిగిన వెంటనే ఆయన జూబ్లీహిల్స్లోని...
View Articleబాలుడి వెన్నులో బుల్లెట్, పరిస్థితి విషమం
ఆగంతకుడి కాల్పులతో ఓ పదేళ్ల బాలుడి వెన్నులో బుల్లెట్ దిగింది. దీంతో ఇప్పుడా బాలుడి పరిస్థితి విషమంగా మారింది. గురువారం తూర్పు ఢిల్లీలోని ఫార్శ్ బజార్ లో చోటుచేసుకున్న ఈ సంఘటన పలు అనుమానాలకు...
View Articleనా ఒలింపిక్స్ పతకం వారికే అంకితం
రియో ఒలింపిక్స్ ఫైనల్లో పోరాడి ఓడింది పీవీ సింధు. రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక ఆమె కాసేపు మీడియాతో మాట్లాడింది. తాను ఫైనల్ మ్యాచ్ లో ఓడినా కూడా ఆనందంగానే ఉన్నట్టు...
View Articleడబ్బుల కోసం.. బట్టలు విప్పి ఫొటోలు తీసి
ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో ఇంటి యజమానైన బిజినెస్మెన్ను కత్తి బెదిరించారు. ఆయనతోపాటు ఆయన వద్ద పనిచేసే మహిళను కూడా బట్టలు లేకుండా చేసి ఫొటోలు తీశారు. వివరాలు.....
View Articleకడుపులో విగ్రహం దాచుకున్న చిన్నోడు
అది అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం. కాశీ వెళ్లొచ్చిన పొరుగింటి వారు ఈ మధ్యే ఇచ్చిన బహుమతి అది. భక్తిశ్రద్ధలతో దానికి పూజ చేద్దామని పూజగదిలో పెట్టింది రాయ్ చూర్ లో నివాసం ఉండే కాశీనాథ్ కుటుంబం. ఆ దంపతుల...
View Articleడాక్టర్లు, నర్సుల మధ్య ముదిరిన బ్లడ్ వార్
ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు, నర్సుల మధ్య బ్లడ్ వార్ మొదలైంది. రక్త పరీక్షల కోసం వచ్చే పేషంట్ల నుంచి రక్తనమునాలు ఎవరు సేకరించాలి? నమునా ఫలితాల బార్ కోడ్లను ఎవరు నమోదు చేయాలి? డాక్టర్లా? లేక...
View Articleమనిషిని తినేసిన వీధి కుక్కలు
కేరళ తిరువనంతపురంలోని పులువిల్లలో వీధి కుక్కలు చెలరేగిపోయాయి. 50 దాకా ఉన్న వీధి కుక్కల గుంపు 65ఏళ్ల వృద్ధురాలిని కరిచి, ఆమె శరీరంలోని సగభాగం తినేసి ప్రాణాలు తీశాయి. శీలుఅమ్మ సముద్రతీరంలో నడుచుకుంటూ...
View Articleదంతాలు తెల్లగా మెరవాలంటే..
చాలా మంది ఎదుర్కొనే సమస్య దంతాలు పసుపు రంగులో ఉండటం. ఎంత శ్రద్ధగా బ్రష్ చేసినప్పటికీ చాలా మందిలో పళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. వాటిని తెలుపు రంగులోకి తీసుకురావడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా...
View Articleవైకల్యం పరాహుషార్, నీట్లో ఫస్ట్ ర్యాంక్
కృషి, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యసాధనకు అంగవైకల్యం అడ్డురాదని మరోసారి రుజువైంది. పద్దేనిమిదేళ్ల శివానంద సోనాలే ఈయేడాది నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు)లో వికలాంగుల కేటగిరిలో ఫస్ట్ ర్యాంకు...
View Articleసింధుకు రూ.2 కోట్ల భారీ నజరానా !
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్కు రజత పతకాన్ని అందించిన తెలుగు తేజం పి.వి.సింధుకు ఢిల్లీ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది.భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలల ఇనుమడింపజేసిన ఆమెకు రూ.2 కోట్ల నజరానా...
View Articleద్రవ్యోల్బణ పరిస్థితులకు రాజనే కారణం ..
ఢిల్లీ: ప్రధాని మోడీ మందలించడంతో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై విమర్శల విషయంలో వెనక్కి తగ్గిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మళ్లీ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో తలెత్తిన రుణాత్మక...
View Articleబొప్పాయి ఆకుల జ్యూస్తో డెంగీకి చెక్
డెంగీ జ్వరం.. ఇప్పుడు జనాన్ని వణికిస్తున్న పేరిది. దోమ కాటు వల్ల వ్యాపించే ఈ జ్వరం బారిన పడితే రక్తంలో ప్లేట్లేట్ల సంఖ్య తగ్గి ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. అంతటి ప్రాణాంతక డెంగీ వ్యాధికి బొప్పాయి...
View Articleపీవీ సింధుకి భారీ నగదు బహుమతి ప్రకటించిన ఏపీ
రియో ఒలంపిక్స్లో ఫైనల్ వరకు పోరాడి సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధుకు రూ. 3కోట్ల నగదు, గ్రూప్ -1 ఉద్యోగంతోపాటు రాష్ట్ర రాజధాని అమరావతిలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని బహుమతిగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్...
View Articleచిరంజీవి బాధ చూసి ఏడ్చిన చరణ్
మెగాస్టార్ చిరంజీవి సోమవారం తన 61వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ పుట్టినరోజుని చిరుతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ ఎంతో స్పెషల్ గా ఫీలవుతున్నారు....
View Articleఐఐటీ, ఐఐఎంలలో పెరుగుతున్న డ్రాపవుట్స్
దేశంలో అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న సాంకేతిక పరిజ్ఞాన కాలేజీలు (ఐఐటీ), ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థలల్లో యేటా డ్రాపవుట్లు పెరిగిపోతున్నాయి. ఇందులో అత్యధికంగా పరిశోధనలు...
View Articleఐసిస్లో చేరిన వ్యాపారవేత్త కుటుంబం
ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరింది. గత జూన్లో 26 ఏళ్ల ఆష్పాఖ్ అహ్మద్ తన భార్య, కూతురు, వరుసకు సోదరులయ్యే మరో ఇద్దరితో కలిసి ఐసిస్లో చేరడానికి దేశం విడిచి వెళ్లారు....
View Articleబ్రెజిల్ ఫుట్బాల్ జట్టు కల నెరవేరిన వేళ..
భారత్లో క్రికెట్ కోసం ఎంతలా పడి చస్తారో.. బ్రెజిల్లో సాకర్ అంటే అదే తరహాలో అభిమానం చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు కూడా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. కానీ...
View Articleతనపై పుకార్లను నమ్మొద్దంటున్న తమన్నా
బాహుబలి తర్వాత తమన్నా బాగా బిజీ అయిపోయింది. తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మిల్కీబ్యూటీకి సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది....
View Articleఇక శరణార్థులకూ ఆధార్ కార్డులు
భారత్ లో తలదాచుకుంటున్న వివిధ దేశాలకు చెందిన శరణార్థులకు కేంద్రప్రభుత్వం గుర్తుంపు కార్డులు జారీ చేయనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ ల నుంచి ధీర్ఘకాలిక వీసాపై భారత్ లో ఉంటున్న హిందూ,...
View Articleఆ నేతలకి ఇప్పడు ఎస్సీ వధువు కావాలి
ఎమ్మెల్యే అయ్యేందుకు నాకో ఎస్సీ వధువు కావలెను.. అవును మీరు చదివిన టైటిల్ నిజమే! మీరేమాత్రం పొరబడలేదు. సరిగ్గా ఇటువంటి టైటిల్తోనే ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో మ్యాట్రిమోనియల్ యాడ్స్ కనిపిస్తున్నాయి. గతంలో...
View Article