కోల్కతా బాధితులకు రాహుల్ పరామర్శ
కోల్కతా : బాధితులను పరామర్శించేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఉదయం నగరానికి వచ్చారు. కోల్కతాలోని గణేష్ టాకీస్ ప్రాంతంలో గురువారం నిర్మాణంలో ఉన్న వంతెన ఆకస్మాత్తుగా కుప్పకూలిన విషయం...
View Articleశనిశింగనాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు
మహిళలు మగవారితో సమానంగా అన్ని ఆలయాల్లోకి ప్రవేశించవచ్చని... వారిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ముంబై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా సామాజికవేత్తలు మహారాష్ట్రాలో ఉన్న...
View Articleసన్నిలియోన్తో సినిమాపై అమీర్ స్పందన
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్తో ఆయన తర్వాతి సినిమాలో సన్నిలియోన్ నటిస్తోందంటూ గత కొద్ది రోజులుగా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'ఢిల్లీ బెల్లీ' ఫేమ్ డైరెక్టర్ అభినయ్ డియో దర్శకత్వంలో...
View Article27కి చేరిన కోల్కతా మృతుల సంఖ్య
కోల్కతా ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. శనివారం శిధిలాలు తొలగిస్తున్న క్రమంలో మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో శనివారం నాటికి మృతుల సంఖ్య 25 నుంచి 27కి...
View Articleరీమేక్ సినిమాలో రిపోర్టర్గా రవితేజ
త్వరలోనే రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు మాస్ మహారాజ రవితేజ. అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ మూవీ అక్కడ బాగా...
View Articleతెలంగాణ తిరుమల తిమ్మాపూర్ - కేసీఆర్
నిజామాబాద్: తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయాన్ని... తిరుమల ఆలయంలాగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. శనివారం తిమ్మాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న కేసీఆర్ ...మీడియాతో ముచ్చటించారు. ఈ సదర్భంగా ఆయన...
View Articleకంగనకి మర్యాద ఇస్తున్న పోలీసులు
బాలీవుడ్ నటి, నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్, యాక్టర్ హృతిక్ రోషన్ మధ్య జరుగుతున్న లీగల్ వార్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే, హృతిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు రోజుల్లోగా తమ ముందు హాజరై వాంగ్మూలం...
View Article20 వేల ఉద్యోగాలు.దశల వారీగా భర్తీ
నిరుద్యోగులకు శుభవార్త ! ఉద్యోగాల భర్తీపై ఏపీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలని నిర్ణయించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...
View Articleసౌదీతో మన సంబంధాలు బలోపేతం
రియాద్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రదాని మోడీ శనివారం సౌదీ అరేబియాలో పర్యటించారు. మోడీ సౌదీ చేరుకోగానే అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సౌదీ రాజుతో సమావేశమయ్యారు....
View Articleప్రత్యూష మృతితో డిస్టర్బ్ అయిన సల్మాన్!
ప్రముఖ హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతి హిందీ టీవీ పరిశ్రమతోపాటు బాలీవుడ్ని సైతం షాక్కి గురిచేసింది. ప్రత్యూషతో అనుబంధం వున్న వాళ్లందరికీ ఆమె మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా సల్మాన్...
View Articleవైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరొక్క ఛాన్స్
హైదరాబాద్: సస్పెన్షన్ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మరొక అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోజాను తమ ముందకు హాజరుకావాలని కమిటీ తాజాగా నోటీసులు జారీ చేసింది. గతంలో...
View Articleతుదిపోరుకు సిద్ధమైన విండీస్- ఇంగ్లండ్
కోల్ కతా: టి20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ లో గార్డెన్ లో ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ లో విండీస్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తిరుగులేని ఫామ్,...
View Articleతెలుగు రాష్ట్రాల్లో జేఈఈ పరీక్ష ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 60 వేలకుపైగా విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు.మరోవైపు...
View Articleపఠాన్కోట్ దర్యాప్తు అధికారి దారుణహత్య
యూపీ: పఠాన్కోట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ సీనియర్ అధికారి తన్జీల్ అహ్మద్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. యూపీలోని బిజ్నూర్ లోని ఓ పెళ్లి వేడుకలో హాజరయ్యేందుకు తన్జీల్ అహ్మద్ తన భార్యతో కలిసి...
View Articleటీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ?
టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పగ్గాలు చేపడతారని క్రీడావర్గాల్లో జోరుగా ఊహాగానాలు వెలువడుతన్నాయి. కోచ్ బాధ్యతలను ద్రావిడ్ కు అప్పగించేందుకు బీసీసీఐ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ...
View Articleపంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్నారు
హైదరాబాద్: స్థానిక సంస్థలను టీ.సర్కార్ నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని కొంపల్లిలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన...
View Articleగుంటూరులో కాపు మేధోమదన సదస్సు
గుంటూరు: నగరంలో ఆదివారం కాపు మేధోమధన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా కార్పోరేషన్, మంజునాథ్ కమిషన్ పై చర్చించారు. ఈ కార్యక్రమానికి కాపు నేతలు బొండా ఉమా, శనక్కాయల అరుణ, దాసరి రాజాతో పాటు పలువులు...
View Articleరూ.3 కోట్లు విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు ఫారెస్ట్ అధికారులు చెక్ పెట్టారు. రేణిగుంట మండలం మాంమండూరు వద్ద ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 80 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు...
View Articleమచిలీపట్నంలో రంగా విగ్రహం కూల్చివేత
కృష్ణా జిల్లా: మచిలీపట్నం మండలం నిజాంపేటలో గుర్తుతెలియని దండగులు వంగవీటి రంగా విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటన ఆదివారం ఉధయం వెలుగులోకి రావడంతో ఘటనా స్థలం వద్ద భారీ ఎత్తున రంగా అభిమానులు, కాపు సంఘం నేతలు...
View Articleభారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు
రియాద్: ప్రధాని మోడీ సౌదీ అరేబియా రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మోడీ...
View Article